తెలంగాణ

తెలంగాణ: ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. అందులో భాగంగా సీఎం హెలికాప్టర్ లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు.…

ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను అలర్ట్ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్…

జాతీయం

జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం

ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది. పరోక్ష పన్నుల విధానంలో 2 శ్లాబులు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. 12, 28 శాతం శ్లాబులను తొలగించి.. 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచేందుకు…

అంతర్జాతీయం

భారత్‌కు అమెరికా నోటీసులు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కారు…

క్రైమ్‌

మహిళ శరీర భాగాలకోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పరిధిలో గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాఫ్ సింగారం మూసీ వద్దకు చేరుకున్నాయి. నిన్న (ఆదివారం ) రాత్రి వరకు స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు, డీఆర్…

భక్తి

వేడుకల్లో విషాదం

హైదరాబాద్: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రామంతాపూర్ లోని గోకులేనగర్‌లో కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రథానికి కరెంట్ వైర్లు తగిలి ఆరుగురు మృతి చెందారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో అక్కడ ఉన్న…