ఏపీ లిక్కర్ కేసులో కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డికి షాక్

అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు, ఏ1 గా ఉన్న కేసిరెడ్డి…

జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం

ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది. పరోక్ష పన్నుల విధానంలో 2 శ్లాబులు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల…

నాపై కక్షకట్టారు -కవిత

తెలంగాణ: బీఆర్ఎస్ లో చీలికలు మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బహిరంగం కావడంతో ఈ…

భారత్ ను దూరం చేసుకోవద్దు – నిక్కీ హేలీ

సుంకాల పేరుతో భారత్ ను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.…

‘విశ్వంభర’పై చిరు అప్టేడ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తరువాత చిరంజీవి…

విషాదం.. ఓకే కుటుంబంలో ఐదుగురు మృతి

హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం…

నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారణ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు చీఫ్…

పిఠాపురం మహిళలకు పవన్‌ కళ్యాన్ కానుక

అమరావతి: శ్రావణమాసం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మహిళలకు కానుక ప్రకటించారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు,…

ఆరుగురు చిన్నారులను మింగేసిన కుంట

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలో…

ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటెర్డ్ జస్టిస్ బి.…