విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు…

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని కుటుంబాలకు ఫ్యామిలీకార్డు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్…

ఏపీలో భారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత అధికారులతో…

బ్యాంకర్లు తీరు మార్చుకోవాలన్న చంద్రబాబు

అమరావతి: సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. 231 LLBCలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై…

ఏపీలో ఐపీఎస్ అధికారి సంజయ్‌కు రిమాండ్

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సంజయ్‌కు వచ్చే నెల 9 వరకు కోర్టు రిమాండ్…

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు

ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాలు…

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను స్మార్ట్ గా మార్చేసింది. నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల…

స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి -చంద్రబాబు

పెద్దాపురం: స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర…

ఏపీ లిక్కర్ కేసులో కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డికి షాక్

అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు, ఏ1 గా ఉన్న కేసిరెడ్డి…